Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home TelanganaNalgonda నల్గొండలో ఘోర విషాదం..

నల్గొండలో ఘోర విషాదం..

by Rama
Fog

నల్గొండ జిల్లా.. నిడమనూరు మండలం వెంపాడ్ స్టేజి వద్ద NH 186 పై ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి చెందారు. పోగమంచు కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న రమావత్ కేశవ్ (19) ని బైక్ తో ఢీ కొట్టిన నాగరాజు (28) ప్రమాదంలో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. రమావత్ కేశవులును చూడటానికి వస్తున్న కుటుంబ సభ్యుల టాటా ఏస్ ను పార్వతీపురం దగ్గర ట్యాంకర్ ఢీ కొట్టింది. టాటా ఏస్ లో ప్రయాణిస్తున్న ఏడుగురులో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరోనలుగురి పరిస్థితి విషమం. మృతులు రమావత్ కేశవులు(19), రమావత్ గణ్య(40), నాగరాజు(28), రమావత్ పాండు (40), రమావత్ బుజ్జి(38) మృతులు నీమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెవాని కుంట తండాకు చెందినవారు. మృతదేహాలు మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

013706
Total views : 77974

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.