Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra PradeshChittoor భర్త హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్ట్

భర్త హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్ట్

by Rama
police

ఈనెల 15న చిగురువాడ వైయస్సార్ కాలనీలో గోవింద్ అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రేమికులు..ఇరువురికి అడ్డుగా ఉన్న భర్త గోవిందును పథకం ప్రకారం హత్య ప్రియుడితో కలిసి హత్య చేశారు. అనుమానాస్పదన మృతి గాఆనాడు కేసు నమోదు చేసాం. పోలీసుల విచారణలో సోంపల్లి మానస, పలాసి సింహాద్రి ఇరువురు గొంతు నులిని హత్య చేసినట్లు వెల్లడికావడంతో హత్యా నేరం నమోదు చేశారు. మూడు సంవత్సరాల నుండి ప్రేమికులుగా ఉన్న వీరు ప్రేమను వదులుకోలేక, పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంతో దాదాపు నాలుగు నెలల పాటు కాలయాపన చేసారు. తిరుపతి రూరల్ పరిధిలోని రేణిగుంట – చంద్రగిరి 150 బైపాస్ రోడ్డులో తచ్చాడుతుండగా అరెస్టు చేసాం. ఇరువురి పై హత్యా నేరం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నాం. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ యశ్వంత్ వెల్లడించారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039442
Total views : 196853

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: