Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Latest News ఉమ్మడి కూటమి నాయకులతో రోడ్డు పై ధర్నా..

ఉమ్మడి కూటమి నాయకులతో రోడ్డు పై ధర్నా..

by Rama
ఉమ్మడి కూటమి నాయకులతో రోడ్డు పై ధర్నా..

పుంగనూరు లో ఎంపీ.పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రావడానికి వీలు లేదని అడ్డుకొడానికి టిడిపి కార్యకర్తలు,నాయకులు పెద్ద సంఖ్యలో రోడ్డు పై కూర్చొని ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గం లో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి,మిథున్ రెడ్ది ల అరాచకాలు సహించలేక ప్రజలు వారిని అడ్డుకోవడం జరుగుతున్నదని గత ఐదు సంవత్సరాల పాలనలో టీడీపీ నాయకులు కార్యకర్తల పై అక్రమ కేసులు బణయించి లేని పోనీ ఇబ్బందులకు గురిచేశారని, ఇప్పుడు దొంగ ఓట్ల తో అడ్డంగా గెలిచినా ఇద్దరు ఇక్కడ తిరగడానికి ప్రజలు ఇష్టపడడటం లేదన్నారు.ఇక పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి కుమారుడు ఇద్దరు దయచేసి నాలుగు సంవత్సరాలు పుంగనూరు నియోజకవర్గం లో పర్యటనకు రావద్దని వస్తే తప్పకుండ అడ్డుకోవడం కాయమని తెలిపారు.రాక్షస పాలనకు ప్రజలు సిద్ధంగా లేదన్నారు.ధర్నా కార్యక్రమం లో పుంగనూరు టీడీపీ నాయకులు,మాధవరెడ్డి,సివి. రెడ్ది,గిరి,సుహెల్ బాషా, కుమార్, శ్రీకాంత్, సుబ్రహ్మణ్యం రాజు, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన
    దేశానికి అన్నం పెట్టే అన్నదాత.. ఇప్పుడు అడుగడుగునా దగా పడుతున్నాడు. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ప్రార్థించిన ఆ కళ్లు.. ఇప్పుడు గిరిజన సహకార సంఘం కొనుగోలు కేంద్రాల వైపు దీనంగా చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో అన్నదాతల పరిస్థితి…
  • వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.
    రాష్ట్రంలో వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రైతన్నలకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా అధికారులకు, విత్తన కంపెనీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని,…
  • ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..
    ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ? ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థ ఎందుకు మెట్రో రైల్ ను నడపలేకపోయింది ? ప్రభుత్వ పరం అయిన…
  • చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.
    చైల్డ్ ట్రాఫికింగ్ కేసును గుజరాత్ పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకుని దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు.‘ఆపరేషన్ దేవ్’ పేరిట గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు.ఈ కేసులో భాగంగా తెలంగాణలో మురుగన్ అలియాస్ నాగరాజు గ్యాంగ్‌ను గుజరాత్ పోలీసులు…
  • ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..
    ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,540 కోట్ల రూపాయలతో అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

009331
Total views : 61533

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.