Wednesday, April 15, 2026
News Navigation
Wednesday, April 15, 2026
News Navigation

Breaking

Wednesday, April 15, 2026
Home Latest News ఉమ్మడి కూటమి నాయకులతో రోడ్డు పై ధర్నా..

ఉమ్మడి కూటమి నాయకులతో రోడ్డు పై ధర్నా..

by Rama
ఉమ్మడి కూటమి నాయకులతో రోడ్డు పై ధర్నా..

పుంగనూరు లో ఎంపీ.పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రావడానికి వీలు లేదని అడ్డుకొడానికి టిడిపి కార్యకర్తలు,నాయకులు పెద్ద సంఖ్యలో రోడ్డు పై కూర్చొని ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గం లో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి,మిథున్ రెడ్ది ల అరాచకాలు సహించలేక ప్రజలు వారిని అడ్డుకోవడం జరుగుతున్నదని గత ఐదు సంవత్సరాల పాలనలో టీడీపీ నాయకులు కార్యకర్తల పై అక్రమ కేసులు బణయించి లేని పోనీ ఇబ్బందులకు గురిచేశారని, ఇప్పుడు దొంగ ఓట్ల తో అడ్డంగా గెలిచినా ఇద్దరు ఇక్కడ తిరగడానికి ప్రజలు ఇష్టపడడటం లేదన్నారు.ఇక పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి కుమారుడు ఇద్దరు దయచేసి నాలుగు సంవత్సరాలు పుంగనూరు నియోజకవర్గం లో పర్యటనకు రావద్దని వస్తే తప్పకుండ అడ్డుకోవడం కాయమని తెలిపారు.రాక్షస పాలనకు ప్రజలు సిద్ధంగా లేదన్నారు.ధర్నా కార్యక్రమం లో పుంగనూరు టీడీపీ నాయకులు,మాధవరెడ్డి,సివి. రెడ్ది,గిరి,సుహెల్ బాషా, కుమార్, శ్రీకాంత్, సుబ్రహ్మణ్యం రాజు, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ..
    ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్‌రెడ్డి. డీలిమిటేషన్‍తో సౌత్‌ స్టేట్స్‌తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు…
  • భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..
    అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన…
  • హైదరాబాద్‌లో అంతులేకుండా పోతున్న రియల్‌ మోసాలు..
    హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు…
  • పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..
    పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్‌ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో… మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ట్రంప్‌ అనేక సూచనలు కూడా ఇచ్చారు. దీంతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

005711
Total views : 38474

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.