Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Latest News కాగజ్ నగరంలో జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క పర్యటించారు

కాగజ్ నగరంలో జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క పర్యటించారు

by Rama
కాగజ్ నగరంలో జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క పర్యటించారు

కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క పర్యటించారు.ఈ సందర్బంగా కాగజ్ నగర్ పట్టణంతో పాటు మండలంలోని నాజురూల్ నగర్ లో సుమారు ఇరవై లక్షల అంచనా వ్యవముతో నూతనంగా నిర్మించిన పల్లె దావాఖానాలతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒక్క కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.అనంతరం స్థానిక మోర్కెట్ కమిటీ కార్యాలయ అవరణలో కోటి రూపాయలతో నిర్మించిన మిషన్ భగీరథ రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్షయంగా తమ ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు.ఆదివాసుల జిల్లా అభివృద్ధిలో వెనకబడటానికి గత పాలకుల నిర్లక్ష్యమే అన్నారు.జిల్లా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పాటుపడాలని అన్నారు.గతంలో సాగు చెసుకున్న పోడు రైతుల విషయంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.ఇక మున్ముందు ఎవరు కూడా అటవీ సంపదను హరించకుండా అటవుల సంరక్షణకు కృషి చెయ్యాలని అన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
    హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ…
  • స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
    విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
  • మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.
    మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష…
  • కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.
    కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చిన్నారితో వెళ్లిన పెంపుడు కుక్క తోట నుంచి తిరిగొచ్చిన తర్వాత మృతి చెందడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి తిరిగి వచ్చిన కుక్క.. రెండ్రోజులుగా…
  • ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.
    వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమ‌వుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ,…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

023381
Total views : 141873

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.