Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh స్పీకర్ అయ్యన్నకు భారీ అభినందన సభ

స్పీకర్ అయ్యన్నకు భారీ అభినందన సభ

by Satya
స్పీకర్ అయ్యన్నకు భారీ అభినందన సభ

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నకు భారీ అభినందన సభ జరిగింది. తన దృష్టంతా నియోజకవర్గ ప్రజల అభివృద్ది పైనే అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇది నాకు నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష అన్నారు. రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చోబెట్టి, చంద్రబాబు తన నోటికి ప్లాస్టర్ వేశారని అన్నారు. చంద్రబాబు ఇచ్చింది పదవి కాదు భాధ్యత అన్నారు. ఈ ఐదేళ్లు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళదామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. హోంమంత్రి అనిత, అనకాపల్లి ఎంపీ రమేష్ అయ్యన్నపాత్రుడిని శాలువాతో సత్కరించారు. టీడీపీ శ్రేణులు స్పీకర్ అయ్యన్నపై పూల వర్షం కురిపించారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: