Monday, July 27, 2026
News Navigation
Monday, July 27, 2026
News Navigation

Breaking

Monday, July 27, 2026
Home Latest News జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోడ్రైనేజీ సమస్య…

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోడ్రైనేజీ సమస్య…

by Rama
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోడ్రైనేజీ సమస్య...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మసీదు పల్లి కాలనీలో డ్రైనేజీలు లేకపోవడంతో వర్షపు నీరు పేరుకుపోయి బురదమయంగా మారుతుంది. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్వయంగా అధికారులకు ప్రతిపాదనలు తయారుచేసి పంపించాలని చెప్పి మూడు నెలలు గడుస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కాలినివాసులు వాపోతున్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోడ్రైనేజీ సమస్య.అంతేకాకుండా చుట్టుపక్కల వర్షపు నీరు వచ్చి చేరడంతో విష జ్వరాలు ప్రభలే అవకాశాలు ఉన్నాయని, చిన్న పిల్లలు బయటకు వెళ్లే పరిస్థితి లేదని, స్కూలుకు వెళ్లే పిల్లలకు సైతం బురద దర్శనమిస్తుందని, కాలనీలో అడుగు తీసి అడుగు వేయాలంటే ఎప్పుడు ఏమి జరుగుతుందోనని కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి డ్రైనేజీ సమస్య తలెత్తకుండా చూడాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.
    UK పర్యటనలో నిరాశపరిచిన తర్వాత భారత్ కోరుకున్న ఫలితం ఇదే. జింబాబ్వే గడ్డపై ఆ జట్టును పూర్తిగా అధిగమించి 3-0 తేడాతో క్లీన్ స్వీప్ పూర్తి చేసింది. వాస్తవానికి ఈ సిరీస్ అంతటా జింబాబ్వే జట్టు భారత్కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. భారత్…
  • మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.
    మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాగుటూరు పంచాయతీలోని రంగాపురం గ్రామానికి చెందిన 65 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో ఈ భారీ చేరికలు జరిగాయి.…
  • రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.
    కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, ఎన్నికల రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నానని స్పష్టం చేశారు. అయితే, ప్రజా జీవితంలోనే కొనసాగుతూ ప్రజల పక్షాన తన గొంతు వినిపిస్తూనే ఉంటానని…
  • నంద్యాల జిల్లాలో నలుగురు ఫారెస్ట్‌ అధికారుల సస్పెన్షన్.
    నంద్యాల జిల్లా ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్‌లో అధికారుల చేతివాటం తీవ్ర కలకలం రేపింది. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న లక్షలాది రూపాయల విలువైన టేకు కలపను ప్రభుత్వ డిపోకు తరలించకుండా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేందుకు ప్రయత్నించిన ఘటనా స్థానికంగా చర్చనీయాంశంగా…
  • సీబీఎస్ఈ, నీట్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని ఆరోపణ.
    సీబీఎస్ఈ, నీట్ వంటి కీలక జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షం, ముఖ్యంగా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: