Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh రైల్వే శాఖాధికారులు నిర్లక్ష్యంతో..

రైల్వే శాఖాధికారులు నిర్లక్ష్యంతో..

by Rama
train gate

పశ్చిమగోదావరి జిల్లా రైలు ప్రమాదాలు జరుగుతున్నా రైల్వే శాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తున్నారు. పాలకోడేరు మండలం శ్నంగవ్నక్టంలో గేట్ మెన్ కొట్టు ప్రకాశరావు గేట్ క్యాబిన్ లో మద్యం సేవించి డ్యూటీకి హాజరయ్యారు. మద్యం మత్తులో రైల్వే గేట్ తెరిచేందుకు గంటకు పైగా హైడ్రామా నడిపినా, రైల్వే గేటు తెరుచుకోకపోవడంతో అర్ధరాత్రి గంట పాటు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గేట్ మేన్ కు తాగింది ఎక్కువ అవ్వడంతో మాటకూడా సరిగా రాలేదని, స్థానికులు గట్టిగా నిలదీయడంతో తాను మద్యం తాగి వచ్చానని ఒప్పుకున్నాడు. బాధ్యతారాహిత్యంగా ఉండి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే గేట్ మేన్ ను విధులనుంచి తప్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

025638
Total views : 147580

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.