Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Telangana హైదరాబాద్​లో 22 ఎలక్ట్రిక్​ బస్సులు ప్రారంభం..!

హైదరాబాద్​లో 22 ఎలక్ట్రిక్​ బస్సులు ప్రారంభం..!

by Satya
22 electric buses started in Hyderabad

టీఎస్​ఆర్టీసీ(TSRTC)లోకి ఎలక్ట్రిక్​ బస్సులు..

హైదరాబాద్(Hyderabad)​లో టీఎస్​ఆర్టీసీలోకి అదనంగా 22 ఎలక్ట్రిక్​ బస్సులు వచ్చాయి. ఈ 22 ఎలక్ట్రిక్​ బస్సులను టీఎస్​ఆర్టీసీ(TSRTC) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎలక్ట్రిక్​ బస్సులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy) జెండా ఊపి ​ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఫిబ్రవరి నెలలో 100 కొత్త బస్సులను టీఎస్​ఆర్టీసీ(TSRTC) అందుబాటులోకి తీసుకువచ్చింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇందులో మహాలక్ష్మి పథకం కోసం 90 ఎక్స్​ప్రెస్​ బస్సులను కేటాయించగా, హైదరాబాద్​-శ్రీశైలం మార్గంలో తొలిసారి 10 ఏసీ రాజధాని సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు అన్ని కిక్కిరిపోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం ఇలా కొత్త బస్సులను ప్రారంభించడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి: మెడికల్ షాపుల్లో అధికారులు దాడులు..


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …
యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039478
Total views : 197028

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: