Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra PradeshChittoor హెచ్ఎం ఎంఈఓ సస్పెన్షన్..

హెచ్ఎం ఎంఈఓ సస్పెన్షన్..

by Rama
Hm,MEO suspension

చిత్తూరు జిల్లాలో 16 మంది టీచర్లకు డీఈఓ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సకాలంలో సిలబస్ పూర్తి చేయలేదని గంగవరం మండలం యంఈఓ వేణుగోపాల్ రెడ్డి మరియు కీలపట్ల స్కూల్ హెచ్ఎం దామోదరం లను డీఈఓ విజయేంద్రరావు సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో అలసత్వం వహించిన నగిరికి చెందిన 16 మంది ఉపాధ్యాయులకు సోకాజ్ నోటీసులును డీఈవో జారీ చేశారు.

Advertisements

You may also like

Our Visitor

012567
Total views : 75410

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.