తల్లి, కూతురు మృత్యువాత..
previous post
నాగర్ కర్నూల్ మండలం నాగనూలు చెరువులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి కూతురు, కాపాడబోయి తల్లి మృత్యువాత. మృతులు కూతురు సైదమ్మ (42) తల్లి నారమ్మ (62) మృతదేహాలు లభ్యం ఏరియా ఆసుపత్రికి తరలింపు.






Total views : 194831Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.