Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra PradeshWest Godavari పొలాలను పరిశీలించిన ఎంపీ..

పొలాలను పరిశీలించిన ఎంపీ..

by Rama
kotagiri sridhar

చింతలపూడి మండలం పాత చింతలపూడి, మల్లాయగూడెం, పోతునూరు గ్రామాలలో ఎండిపోయిన వరి పొలాలను ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 వేల ఎకరాల వరి ఆయకట్టు ఉంటే, దానిలో దాదాపు 2500 ఎకరాల నుండి మూడు వేల ఎకరాలు పంట వర్షం లేక ఎండి పోవడం జరిగింది అన్నారు. రైతులకు పంట నష్టం ఇవ్వటానికి రెండు రకాల విధానాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించడం ఒక విధానం , జగనన్న ప్రవేశపెట్టిన ఈక్రాఫ్ నమోదు చేసుకున్న రైతులకు ఇన్సూరెన్స్ ద్వారా నష్ట పరిహారం ఇవ్వటం జరుగుతుందని, అధికారులు ఆ దిశగా నష్టపరిహారం అంచనాలు పంపడం జరుగుతుందని , రైతులకు నష్ట పరిహారం ఇప్పించే విధంగా నేను కూడా కృషి చేస్తానని ఆయన అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

013903
Total views : 78384

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.