Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Telangana పోచంపల్లిలో ద్రౌపది ముర్ము పర్యటన

పోచంపల్లిలో ద్రౌపది ముర్ము పర్యటన

by Satya
Draupadi Murmu

యాదాద్రి భువనగిరి జిల్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు. ఈనెల 20న రాష్ట్రపతి ఖరారైంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోం. హెలిప్యాడ్ స్థలాన్నిరాష్ట్రపతి వెంట వచ్చే మూడు మిలిటరీ హెలిప్యాడ్ స్థలాలను పరిశీలించారు. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 18న ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. తన పర్యటనలో భాగంగా భూదాన్ పోచంపల్లి వెళ్తారు. చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు. పద్మశ్రీ, సంత్ కబీర్, ఇతర జాతీయ పురస్కార గ్రహీతలతో మాట్లాడుతారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అవార్డులు వచ్చిన 16మందిని గుర్తించి వారి జాబితాను ఢిల్లీకి పంపించారు. వారిలో ఎంపిక చేసిన ఐదు నుంచి 10 మందితో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. శ్రీరంజన్ హ్యాండ్లూమ్ యూనిట్లు సందర్శిస్తారు. మగ్గాలు, మగ్గం నేసే ప్రక్రియ పరిశీలిస్తారని అధికారులు వివరించారు.

Read Also..’

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039630
Total views : 198810

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: