Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra PradeshChittoor అదుపుతప్పి చెరువులో పడ్డ కారు..

అదుపుతప్పి చెరువులో పడ్డ కారు..

by Rama
Car felldown in pond

తిరుపతి జిల్లా కె వి బి పురం మండలం మిద్ది కండ్రిక సమీపంలో కారు అదుపుతప్పి చెరువులో బోల్తాపడడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కె వి బి పురం ఆరె జలపాతానికి ఈ రోజు ఉదయం 5 మంది స్నేహితులు చెన్నై నుంచి వచ్చి ఆరె జలపాతానికి వెళ్లి సరదాగా గడిపిన అనంతరం చెన్నైకి తిరుగు ప్రయాణమైన స్నేహితులు మిద్దికండ్రిగ గ్రామ సమీపంలో ఉన్న చెరువులో కారు బోల్తాపడడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మిగిలిన ముగ్గురు ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

014507
Total views : 80403

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.