Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Devotional సీత రామచంద్ర స్వామి ని దర్శించుకున్న డిప్యూటీ సీఎం సతీమణి

సీత రామచంద్ర స్వామి ని దర్శించుకున్న డిప్యూటీ సీఎం సతీమణి

by Satya
Deputy CM's wife who visited Sita Ramachandra Swami


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామివారిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు నందినిని ఆలయ మర్యాదలతో ఆలయంలోకి ఆహ్వానించి క్షేత్ర విశిష్టతను తెలియజేశారు.

ఇది చదవండి: చిలుకూరి బాలాజీ దేవాలయం

ప్రత్యేక పూజల అనంతరం భట్టి సతీమణికి శ్రీ లక్ష్మీ తాయారు అమ్మ వారి కోవెలలో అర్చకులు స్వామివారి ప్రసాదాలను అందించి వేద ఆశీర్వచనాలు అందించారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని నందిని తెలిపారు. 10 ఏళ్ళ BRS పాలనలో భద్రాచల రామాలయాన్ని అభివృద్ధి చేయడాన్ని మర్చిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో కచ్చితంగా రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని భట్టి సతీమణి తెలిపారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..
తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ఈ …
హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..
హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. రామనామ …
గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ‌ గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పర్యటించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన …

Advertisements

You may also like

Our Visitor

013955
Total views : 78684

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.