Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు…!

ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు…!

by Satya
AP legislative council chairman Moshen Raju

ఏపీ పాలిటిక్స్‌లో ట్విస్ట్:

ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. జనసేన(Janasena)లో చేరిన వంశీకృష్ణ(Vamsikrishna), టీడీపీ(TDP)లో చేరిన సి.రామచంద్రయ్య(C. Ramachandraiah)లపై ఆయన చర్యలు తీసుకున్నారు. వీరిద్దరూ వైసీపీ(YCP) తరపున ఎమ్మెల్సీలుగా గెలుపొందారు. అయితే ఇటీవల ఇద్దరూ వైసీపీ(YCP)కి గుడ్ బై చెప్పి పార్టీలు మారారు. దీంతో, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ శాసనమండలి ఛైర్మన్ కు, మండలి కార్యదర్శికి మండలిలో చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై సమగ్ర విచారణ నిర్వహించిన అనంతరం ఇద్దరి సభ్యత్వాలపై మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్కే రోజా..


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


క్వాంటం టెక్నాలజీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
దేశాల భవిష్యత్‌కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్‌ వ్యవస్థ అత్యంత కీలకమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. …
విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ …
నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014305
Total views : 79835

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.