398
చిత్తూరు జిల్లా, కుప్పం | Chittoor, Kuppam
సీఎం జగన్ పై రాయితో దాడి చేయడాన్ని ఖండిస్తూ కుప్పంలో నిరసన తెలిపిన వైసీపీ నేతలు. కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైటాయించి నిరసన తెలిపిన ఎమ్మెల్సీ భరత్ మరియు వైసీపీ నేతలు. 420 చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కుట్రపూరితంగా సీఎం జగన్ పై రాయితో దాడి చేయించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడిన ఎమ్మెల్సీ భరత్, వైసీపీ నేతలు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 197133