Wednesday, September 9, 2026
News Navigation
Wednesday, September 9, 2026
News Navigation

Breaking

Wednesday, September 9, 2026
Home Andhra Pradesh జీతం వద్దు.. ప్రజా సేవ ముద్దు అంటున్న పవన్

జీతం వద్దు.. ప్రజా సేవ ముద్దు అంటున్న పవన్

by Rama
జీతం వద్దు.. ప్రజా సేవ ముద్దు అంటున్న పవన్

ఆంధ్రప్రదేశ్ అష్టకష్టాల్లో పడింది. వైఎస్ జగన్ హయాంలో కునారిల్లిపోయిన ఏపీని బాగు చేసేందుకు చంద్రబాబు సర్కార్ సమాయత్తమైంది.
ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు, పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జీతం, ఫర్నీచర్ వద్దని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితి తన జీతానికి సహకరించదని పవన్ తేల్చి చెప్పారు. రాజకీయాల్లో ఆదర్శంగా నిలుస్తూనే ఆర్థిక దుస్థితిపై పవన్ నిర్మోహమాటంగా మాట్లాడారు.
ఏపీని అప్పులకుప్పలా జగన్ మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే కాకుండా కార్పొరేషన్లపైనా అప్పులు చేశారని మండిపడ్డారు.
సచివాలయం, హైకోర్టు భవనం… ఇలా అన్ని భవాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. అందుకే తనకు జీతం వద్దు.. ప్రజా సేవ ముద్దు అని పవన్ తెలిపారు,

FOLLOW US ON : FACE BOOKINSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS

  • తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
    తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
  • ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
    తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
  • హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
    హైదరాబాద్‌ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్‌ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ…
  • వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.
    ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
  • స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.
    స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: