Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh అక్రమ ఇసుక తరలింపుపై సీరియస్ అయినా ఎమ్మెల్యే ఎంజీఆర్…

అక్రమ ఇసుక తరలింపుపై సీరియస్ అయినా ఎమ్మెల్యే ఎంజీఆర్…

by Rama
అక్రమ ఇసుక తరలింపుపై సీరియస్ అయినా ఎమ్మెల్యే ఎంజీఆర్…

పాతపట్నం నియోజకవర్గంలో ఇసుకను అక్రమ రవాణా చేస్తే ఊరుకునేది లేదని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. ఒడిస్సా తప్పుడు బిల్లులతో ఆంధ్రాలో ఇసుకును తరలిస్తున్నారని.వరుస ఫిర్యాదులు రావడంతో అక్రమ రావణాపై దృష్టి సారించిన ఎమ్మెల్యే ఈరోజు హిరమండలం మండలం గొట్ట బ్యారేజ్ సెంటర్ సమీపంలో లారీతో ఇసుకను అక్రమ రవాణా చేస్తుండగా లారినీ ఆపి తనిఖీ చేయగా. ఒడిస్సా అనుమతులతో పెనుగొటివాడ నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు గ్రహించి బార్ కోడ్ స్కాన్ చేస్తే మ్యాచ్ కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఇసుక లారీని పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. అదేవిధంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే కొన్ని పత్రికల్లో తెలుగు తమ్ముళ్లు అని రాయడం భాధాకరమని,మీడియా కూడా వాస్తవాలు గ్రహించి రాయాలని తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
    వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
    రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
  • యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
    హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
  • ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.
    ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

040030
Total views : 203087

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: