Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh APPSC లో భారీ కుంభకోణం.. రాజగోపాల్ ఆరోపణ

APPSC లో భారీ కుంభకోణం.. రాజగోపాల్ ఆరోపణ

by Satya
Rajagopal

ఏపీపీఎస్సీ(APPSC)లో రూ. 150 కోట్ల కుంభకోణం జరిగిందని టీడీపీ జాతీయ కోశాధికారి, జగ్గయ్యపేట(Jaggayyapet) నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)ఆరోపించారు. సంతలో పశువుల్ని అమ్ముకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఏపీపీఎస్సీ(APPSC) ఉద్యోగాలు అమ్ముకున్నారని విమర్శించారు. జగ్గయ్యపేట(Jaggayyapet)లో ఆయన మాట్లాడుతూ గ్రూపు-1 మెయిన్స్ లో జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ప్రభుత్వ అక్రమాలు హైకోర్టులో బహిర్గతమయ్యాయన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్టు రూ. 2.50 కోట్లకు, ఒక్కో డిఎస్పీ పోస్టు రూ. 1.50 కోట్లకు అమ్ముకున్నారన్నారు. ఎపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో ప్రభుత్వ పెద్దల వైఫల్యాలు, కుట్రలకు నిరుద్యోగ యువత బలైందన్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో మునుపెన్నడూ లేని వివాదాలు జగన్ సర్కార్ లో ఎందుకు తలెత్తాయని..వాటికి కారణాలు ఏంటో బహిర్గతం చేయాలని డిమాండ్ రాజగోపాల్ తాతయ్య డిమాండ్ చేశారు.

ఇది చదవండి: దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, మహనీయులకు నివాళులు


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్.. జూన్ 1 నుంచి కార్యకలాపాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న దేశంలోని 18వ రైల్వే …
పాయకరావుపేటలో బ్లాస్టింగ్ల భయంతో ప్రజల ఆందోళన..
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని రాజీవ్‌నగర్, దుర్గాకాలనీ ప్రజల పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. పోలవరం ప్రాజెక్టు …
తిరుపతి జిల్లా అన్నమేడు జడ్పీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడి ఔదార్యం..
పిల్లలకు తగిన ప్రోత్సాహం అందిస్తే వారు అద్భుతాలు చేసి చూపుతారన్న విషయాన్ని మరోసారి నిరూపించారు.. తిరుపతి …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

018619
Total views : 89030

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.