Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra PradeshChittoor శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..

by Rama
TTD

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వీరు స్వామి వారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు, స్వామివారి దర్శనం అనంతరం వైకుంఠ ఉత్తర వాకిలి దర్శనం చేసుకున్నారు. ఏపీ హైకోర్టు జడ్జి నరేందర్, సెంట్రల్ పవర్ మినిస్టర్ కృష్ణ పాల్ గుర్జార్ వెంకటేశ్వర స్వామిని వేరువేరుగా దర్శించుకున్నారు. అలాగే వైసిపి మినిస్టర్ అంబటి రాంబాబు సినీ పరిశ్రమ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి టిటిడి అధికారులు దర్శనం చేయించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039327
Total views : 196393

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: