Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Andhra Pradesh చంద్రబాబు పాలనలో అన్ని మోసాలే..!

చంద్రబాబు పాలనలో అన్ని మోసాలే..!

by Satya
Chandrababu and Jagan

చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా నూజివీడులో నిరుపేదలకు డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడీనే జరిగింది మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసిన చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదన్నారు. మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. ఇచ్చిన మేనిఫెస్టోపై కమిట్ మెంట్ లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014811
Total views : 81071

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.