Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra Pradesh నూతన విద్యుత్ ఉపకేంద్రం కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు

నూతన విద్యుత్ ఉపకేంద్రం కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు

by Prakash
kandhukuru mla

పొట్లూరు గ్రామంలో 2.5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ను ప్రారంభించిన కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి . పొట్లూరు సబ్ స్టేషన్ ప్రారంభించడం వలన దాదాపు 6 గ్రామాలకు గృహ మరియు రైతు అవసరాలకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ను సరఫరా చేయవచ్చు నేటితో ఆరు గ్రామాల రైతుల కష్టాలకు మరియు లో వోల్టేజ్ సమస్య తీరనుంది, ఒక్క గుడ్లూరు మండలంలోనే 5వ సబ్ స్టేషన్. సబ్జేషన్ ప్రారంభోత్సవంలో కేవీజీ సత్యనారాయణ ( ఎస్ ఈ ) ఒంగోలు. అత్తంటి వీరయ్య (ఈ ఈ ) కందుకూరు. కట్టా వెంకటేశ్వర్లు (ఈ.ఈ ) శ్రీనివాస రావు (ఏ.ఈ ) గుడ్లూరు వైస్ ప్రెసిడెంట్ పులిపాటి ఈశ్వరయ్య, ఎంపీపీ పులి రమేష్, జెడ్పీటీసీ కొర్శిపాటి బాపిరెడ్డీ, ఎంపీటీసీ జనిగర్ల రాజ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ గుడ్లూరు మండలం కన్వీనర్ కాపులురి కృష్ణ,గుడ్లూరు మండల జేసీస్ కన్వీనర్ గాజుల కిషోర్, మాజీ ఏఎంసీ చేరుకురి సూర్యనారాయణ చిరువెళ్ల శ్రీనివాసరాజు, ఉమ్మడి పోలు సుబ్బారావు,కర్పూరపు వెంకట రమణయ్యా, కంపరజు రామరాజు,చేవురు జైపాల్, పులిపాటి శ్రీరాములు,షేక్ రహ్మతుల్ల,కంపరాజు సాంబశివరాజు,చలంచర్ల శ్రీనివాసరావు,గుడ్లూరు మండలం అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ లు, నక్కల శ్రీనివాసులు,నక్కల రామకృష్ణ,పాటి వెంకటేశ్వర్లు, చిత్తారి మాధవ, చిత్తారి మల్లికార్జున, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

012569
Total views : 75415

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.