పాతపట్నం నియోజకవర్గంలో ఇసుకను అక్రమ రవాణా చేస్తే ఊరుకునేది లేదని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. ఒడిస్సా తప్పుడు బిల్లులతో ఆంధ్రాలో ఇసుకును తరలిస్తున్నారని.వరుస ఫిర్యాదులు రావడంతో అక్రమ రావణాపై దృష్టి సారించిన ఎమ్మెల్యే ఈరోజు హిరమండలం మండలం గొట్ట బ్యారేజ్ సెంటర్ సమీపంలో లారీతో ఇసుకను అక్రమ రవాణా చేస్తుండగా లారినీ ఆపి తనిఖీ చేయగా. ఒడిస్సా అనుమతులతో పెనుగొటివాడ నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు గ్రహించి బార్ కోడ్ స్కాన్ చేస్తే మ్యాచ్ కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఇసుక లారీని పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. అదేవిధంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే కొన్ని పత్రికల్లో తెలుగు తమ్ముళ్లు అని రాయడం భాధాకరమని,మీడియా కూడా వాస్తవాలు గ్రహించి రాయాలని తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- CVR NEWS LIVEAdvertisements
- కడప లో వైసీపీకి షాక్టీడీపీ కి క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు… పులివెందులలో మరోమారు వైసీపీకి షాక్ ఇచ్చిన క్యాడర్.. వేంపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు… చక్రాయపేట,వేంపల్లి మండలాల్లో బలం ఉన్న వైసీపీ నేత దేవర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు…
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి