Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home National 26,27న మోదీ తిరుపతి పర్యటన..కట్టుదిట్టమైన భద్రత

26,27న మోదీ తిరుపతి పర్యటన..కట్టుదిట్టమైన భద్రత

by Prakash
modi's visit to tirupati

ఈనెల 26,27న ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి సందర్శిస్తున్నారు. 26వతేదీ సాయంత్రం వాయుసేన విమానంలో తిరుపరి విమాశ్రయానికి చేరుకుంటారు. తిరుమల వెళ్ళి రాత్రి బస చేస్తారు. 27వ తేదీ ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నఅనంతరం తిరుపతి నుండి హైదరాబాదు బయలుదేరి వెళతారు. ప్రధాన మోదీ పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వీడియో సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు.

Advertisements

You may also like

Our Visitor

039275
Total views : 195665

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: