సురేష్ అనే పిజ్జా వినియోగదారుడు పిల్లలు పిజ్జా ఆడిగారని నంద్యాల లోని డామినోస్ పిజ్జా సెంటర్ లో చికెన్ పిజ్జా ఆర్డర్ చేసుకొని ఇంటికి వెళ్ళాడు , తీరా పిల్లలు ఆ ఫిజ్జాను ఓపెన్ చేసి కొంత నోట్లో పెట్టుకోగానే వాంతులు అవ్వడంతో , ఏంటని చూస్తే కుళ్లిన చికెన్ పిజ్జా చూసి షాక్ అయ్యారు.తిరిగి వెళ్లి డామినోస్ పిజ్జా సెంటర్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు వినియోగదారుడు సురేష్ పిర్యాదు చేశాడు. వినియోగదారుడు సురేష్ పిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రోజు నంద్యాల లోని డామినోస్ పిజ్జా సెంటర్ లో తనిఖీ చేసి ఆహారపదార్థాల శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించారు.ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామనీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. పిజ్జాలో కుళ్లిన చికెన్ ముక్కలు నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు , వినియోగదారులు కోరుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- భారత్కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్కు షాక్..ప్రపంచ రక్షణ రంగంలో వ్యూహాత్మక సమీకరణాలను పూర్తిగా మార్చే సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. రష్యా తన అత్యంత అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా పేరుగాంచిన S-500ను పూర్తి సాంకేతిక బదిలీతో భారత్లోనే తయారు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ రక్షణ…
- పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …టాలీవుడ్లో ప్రముఖ స్టార్ హీరో రా కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్ని అలరించారు. ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ, డిఫరెంట్ కంటెంట్తో సినిమాల్ని తీస్తూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు మంచు మనోజ్. అలాంటి హీరో తన…
- గ్రాండ్గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్. రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి…
- ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు ఇంట్లో ఐదారుగురు ఉంటేనే సందడి..సందడిగా ఉంటుంది. అలాంటిది అక్కడ ఏకంగా 181 మంది నివసిస్తున్నారు. అలాగని అది హాస్టల్ కాదు… కుటుంబం..! ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం..! చిన్న కుటుంబం…
- పోలవరం బ్యాక్ వాటర్తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బూర్గంపాడు మండలం ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు .నీటి నిల్వ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 81041