Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారింది- మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరా రెడ్డి

రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారింది- మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరా రెడ్డి

by Prakash
Nandyala Varada Rajulu Reddy

కడప(Kadapa) జిల్లా, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరా రెడ్డి(Nandyala Varada Rajulu Reddy) కామెంట్స్..

రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అరాచకపాలన ముగిసిపోయింది, ప్రజలంతా ఆలోచించండి రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారింది. పరిపాలన చేసే సచివాలయాన్ని సైతం కుదవపెట్టేసారు. కడప పార్లమెంట్ అభ్యర్థిగా కొత్తవ్యక్తి గెలవబోతున్నారు. రాష్ట్రంలో 140సీట్లకు పైగా గెలిచి తెలుగుదేశం అధికారంలోకి రాబోతుంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు మంత్రులు సైతం జగన్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఎన్నికలు(elections) సమీపిస్తున్న నేపథ్యంలో వాలంటీర్లకు, కొన్ని సంఘాలకు బహుమతులను ఇస్తున్నారు వైసీపీ నాయకులు. ఇచ్చిన గృహాలకే మళ్ళి పట్టాలను పంపిణీ చేయడం ఎన్నికల వేల కపట నాటకాలే. సాక్షి పత్రికలో ఒక్క తేది తప్ప వార్తల్లో నిజాలు ఉండవు. ఎమ్మెల్యే రాచమల్లు ఆంధ్రజ్యోతి పత్రిక వార్త పై చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజంలేదు. సంస్కారం లేకుండా ప్రవర్తించాడు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ వైసీపీ ఉండదని మీ గెలుపుకు సహకరించిన ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019572
Total views : 91131

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.