హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై దారిదోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. నేషనల్ హైవే 65 పై రాత్రి సమయంలో ఒంటరిగా కనిపించిన వాహనాలే టార్గెట్ గా దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. రోడ్డు పక్కన ఆగిఉన్న వాహనదారులను కత్తులు, రాడ్ల తో బెదిరిస్తూ,లొంగక పోతే హత్యలు చేస్తూ డబ్బు, బంగారం దోపిడీ చేస్తున్నారు.. గత రెండు నెలలుగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్న పార్థ అంతరాష్ట్ర దొంగల ముఠా ఆట కట్టించారు నల్గొండ పోలీసులు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై దారి దోపిడిలమహారాష్ట్ర పార్థ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి వెంకట్ రెడ్డి అందిస్తారు.
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…