Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh జంట హత్యల కేసులో నిందితులను పట్టుకున్న పోలీసులు…

జంట హత్యల కేసులో నిందితులను పట్టుకున్న పోలీసులు…

by Prakash
The police arrested the accused

చింతూరు ఏజెన్సీ లో కలకలం రేపిన జంట హత్య కేసులో నిందితులను పట్టుకున్న పోలీసులు తన భార్య తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని శ్రీకాంత్ అనే వ్యక్తిని తన భార్య ప్రియాంకని హత్య చేసిన భర్త నాగేంద్ర. అక్రమ సంబంధంతో పాటు ఆర్థిక లావాదేవీల విషయంలో తగాదాలున్నాయని పథకం ప్రకారం హత్య చేసిన నిందితులు. A1 నాగేంద్ర A2 మినప శ్రీనుకి మృతుడు శ్రీకాంత్ డబ్బులిచ్చి అడగడం విషయంలో గొడవలు.

వివరాల్లోకి వెళితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు శ్రీకాంత్ ,అది నాగేంద్ర, మినప శ్రీను స్నేహితులు అని శ్రీకాంత్ దగ్గర A1, A2 లు కొంత నగదు తీసుకున్నారు. శ్రీకాంత్ A1 గా ఉన్న నాగేంద్ర కు డబ్బులిచ్చి తనతో స్నేహంగా ఉంటు భార్యతో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నడని శ్రీకాంత్ కి మినప శ్రీను, నాగేంద్రలకు డబ్బులిచ్చి తిరిగి అడగడం విషయంలో విభేదాలు వచ్చాయి. డబ్బులు విషయంలో వచ్చిన తగాదాలు తన భార్యతో సన్నిహితంగా ఉండే విషయం లో శ్రీకాంత్ పై పగ పెంచుకుని పక్క ప్లాన్ ప్రకారం A2 గా ఉన్న మినప శ్రీను ఇంట్లో నాగేంద్ర భార్యతో శ్రీకాంత్ సన్నిహితంగా ఉన్న విషయం మినప శ్రీను ఫోన్ ద్వారా నాగేంద్రకు చెప్పాడు. నాగేంద్ర భార్య శ్రీకాంత్ లు కలిసి ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళిన నాగేంద్ర విచక్షణ కోల్పోయి కోపోద్రిక్తుడై పక్కనే ఉన్న ఇనుప రాడ్డు తో బలంగా తలపై కొట్టడంతో శ్రీకాంత్ అక్కడిక్కడే మరణించగా నాగేంద్ర భార్యను కొన ఊపిరితో చింతూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్లగా చికిత్స పొందుతూ మరణించిందని మృతుడు శ్రీకాంత్ తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు విచారణ చేసి నిందితులను పక్క రాష్ట్రానికి పారిపోతుండగా చట్టి జంక్షన్ వద్ద పట్టుకున్నమని చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గజేంద్ర కుమార్ తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: