Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home TelanganaNalgonda టి.ఎస్ లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్..

టి.ఎస్ లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్..

by Rama
TS polling

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజక వర్గాల్లో 276 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 3781 పోలింగ్ కేంద్రాలు…18000 మంది పోలింగ్ విధుల్లో వున్నారు. ఉమ్మడి జిల్లాలో 1200 సమ్యస్యత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తింపు.. 20 వేల మంది తో పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేశారు.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 29,01,435 మంది ఓటర్లు మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.. అత్యధికంగా మునుగోడులో 39 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, అత్యల్పంగా దేవరకొండలో 13 మంది పోటీలో ఉన్నారు. నల్గొండలో 1768 పోలింగ్ కేంద్రాలు… సూర్యాపేట జిల్లాలో 1201 పోలింగ్ కేంద్రాలు.. యాదాద్రి 812 పోలింగ్ కేంద్రాలు… ఉమ్మడి నల్గొండ జిల్లా లో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039275
Total views : 195651

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: