రాజస్థాన్(Rajasthan)లోని టోంక్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం(Election campaign)లో ప్రధాని మోదీ(Prime Minister Modi) పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ(Congress party)పై మేనిఫెస్టో(Manifesto)పై విరుచుకుపడ్డారు. శ్రీరాముడిని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే అయిందని కర్ణాటక(Karnataka)లో హనుమాన్ చాలీసా చదివిన వ్యక్తిని కొట్టారని ఫైర్ అయ్యారు.
ఇది చదవండి: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్.. 40 మంది మావోయిస్టుల మృతి..!
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజస్థాన్ లో కాంగ్రెస్ రామనవమి నిషేధించారని గుర్తు చేశారు. నిర్భయంగా హనుమాన్ చాలిసా పారాయణం చేసే గ్యారంటీని బీజేపీ ఇస్తోందన్నారు. కానీ 2004, 2010లో కాంగ్రెస్ పార్టీ నాలుగుసార్లు ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రయత్నించినా చట్టపరమైన అడ్డంకుల వల్ల అమలు చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని పట్టించుకోలేదని మోదీ విమర్శించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హిమంత బిశ్వశర్మ..హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారంతో అసోం రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. గౌహతిలోని ఖానాపరాలో జరిగిన వేడుకలో హిమంత బిశ్వ శర్మ అసోం ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణం…
- నీట్ ప్రశ్నాపత్రం లీక్ కలకలం.నీట్ యూజీ-2026 కి సంబంధించి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. పరీక్షకు ముందు రాజస్థాన్లో కోచింగ్ సంస్థలు పంపిణీ చేసిన మెటీరియల్తో ప్రశ్నా పత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో విద్యార్థులు…
- తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం..తమిళనాడులో టీవీకే అధికారంలోకి వచ్చిన తరవాత సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో స్కూళ్లు, దేవాలయాలు, కాలేజీలకు దగ్గరలో ఉన్న మద్యం షాపులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారులతో చర్చించారని త్వరలోనే అమలు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి




Total views : 74523