చంద్రబాబు(Chandrababu) ఉమ్మడి మేనిఫెస్టో(Manifesto) విడుదల చేశారని నారా లోకేశ్(Nara Lokesh) వెల్లడించారు. అందులో బాబు సూపర్-6 పేరిట హామీలు ఇచ్చామని తెలిపారు. అందులో మొదటి హామీ ప్రకారం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో నిరుద్యోగ యువతీయువకులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని లోకేశ్(Lokesh) ప్రకటించారు. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అందిస్తామని తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మెగా డీఎస్సీ పైనే తమ ప్రభుత్వ తొలి సంతకం ఉంటుందని స్పష్టం చేశారు. ప్యూన్ నుంచి కానిస్టేబుల్, గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల వరకు సింగిల్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని వెల్లడించారు. యువత ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన పనిలేదని, గూగుల్ ను శోధించాల్సిన అవసరం లేదని, సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.
- విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్.. జూన్ 1 నుంచి కార్యకలాపాలు..ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న దేశంలోని 18వ రైల్వే జోన్ ‘దక్షిణ కోస్తా రైల్వే’ జూన్ 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్…
- పాయకరావుపేటలో బ్లాస్టింగ్ల భయంతో ప్రజల ఆందోళన..అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని రాజీవ్నగర్, దుర్గాకాలనీ ప్రజల పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. పోలవరం ప్రాజెక్టు కాలువ పనుల కోసం జరుగుతున్న భారీ బాంబు బ్లాస్టింగ్లు స్థానికులకు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నాయి. ఒక్కసారిగా వినిపించే భారీ శబ్దాలతో చిన్నారులు భయంతో ఏడుస్తుండగా,…
- తిరుపతి జిల్లా అన్నమేడు జడ్పీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడి ఔదార్యం..పిల్లలకు తగిన ప్రోత్సాహం అందిస్తే వారు అద్భుతాలు చేసి చూపుతారన్న విషయాన్ని మరోసారి నిరూపించారు.. తిరుపతి జిల్లాకు చెందిన ఓ ప్రధానోపాధ్యాయుడు. పదో తరగతి పరీక్షల్లో అద్భుత ప్రతిభ చూపించిన వారిని విమానం ఎక్కిస్తానని నాయుడుపేట మండలం అన్నమేడు జడ్పీ హైస్కూల్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 89062