364
సంగారెడ్డి జిల్లా(Sangareddy):
సంగారెడ్డి జిల్లా(Sangareddy) పటాన్చెరు పట్టణం(Patancheru)లో ఈ నెల 5వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడి(Prime Minister Narendra Modi) సభ జరగనుంది. ఈ సభను పురస్కరించుకొని బీజేపీ రాష్ట్రస్థాయి నాయకులు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన మంత్రి సభకి లక్ష మంది జనాలు వచ్చేలా చూడాలన్నారు సభకు వచ్చిన ముఖ్యనేతలు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: మొదటిసారి హైదరాబాద్ కు బిల్ గేట్స్…
భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర..
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై చమురు మార్కెటింగ్ …
బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్..టీఎంసీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ …
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ మోదీ యూఏఈ టూర్..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నట్లు వార్తలు …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.





Total views : 62085