Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh తుపాను ప్రభావంతో వరి పంటలకు తీవ్ర నష్టం..

తుపాను ప్రభావంతో వరి పంటలకు తీవ్ర నష్టం..

by
cyclone effect - krishna

ఆంధ్రప్రదేశ్ లో మిచాంగ్ తుపాను ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి పంట ఈదురు గాలులకు నేలకు వరగడం, దానికి తోడు భారీ వర్షాలకు పూర్తిగా గింజ మొక్కలు వచ్చి ధాన్యం పాడైపోతున్న ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువైపు చర్యలు తీసుకోలేదని, చంద్రబాబునాయుడు విజ్ఞప్తి మేరకు కేంద్ర కమిటీ రంగంలోకి దిగి నష్టాన్ని అంచనా వేస్తున్నారని, ఎ ముఖ్యమంత్రి అయిన విపత్తు సంభవించిన వెంటనే కేంద్రానికి తెలియపరుస్తారు కానీ, ఆంధ్రప్రదేశ్ లో దానికి విరుద్ధంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రజల పక్షాన కేంద్రానికి లేఖ రాశారని, తక్షణమే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని మాజీ మండలి డిప్యూటీ స్పీకర్ బుద్ధ ప్రసాద్ కోరారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: