చిత్తూరు జిల్లా, కుప్పం, తెరపైకి ప్రోటోకాల్ వివాదం(Protocol Conflict)
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కుప్పం టీడీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మంత్రి పెద్దిరెడ్డి మనవడితో ప్రారంభోత్సవం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు పేరు శిలాఫలకంలో ఎక్కడ వేయాలో అధికారులకు తెలియదు గానీ మంత్రి మనవడితో ప్రారంభోత్సవాలు చేస్తారా అంటూ ఎమ్మెల్సీ కంచర్ల పైరయ్యారు. మంత్రి మనవడికి ఏ ప్రోటోకాల్ ఉందో తమకు తెలియదన్నారు. కుప్పంలో అభివృద్ధి చేశామని చెబుతున్న అధికారపక్షం ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని కంచర్ల డిమాండ్ చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …
హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు …
అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 196353