ఏలూరు జిల్లా, చింతలపూడి
మీ కుటుంబంలో ఒకడిగా ఉంటా | Songa Roshan Kumar
ఏ పనైనా మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తానని, చింతలపూడి(Chinthalapudi) నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉంచడమే తన ఎజెండా అని నాయకుడు అంటే సేవకుడు అనే విధంగా మీ కుటుంబంలో ఒకడిగా ఉంటానని , చింతలపూడి నియోజక వర్గం లో ఉన్న ప్రతీ సమస్య తనకు తెలుసని , ప్రతీ సమస్యకు నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకుంటూ మన అందరం కలిసి నియోజక వర్గం ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్దాము అని పిలుపు నిచ్చారు చింతలపూడి నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి సొంగా రోషన్. మూడు పార్టీల నేతలతో కలిసి జంగారెడ్డిగూడెం లో ప్రచారం లో పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
జగన్ మోహన్ రెడ్డి మాయ మాటలు విని మరొక్కసారి మోసపోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధం గా లేరు అని , ఓటు అనే బటన్ నొక్కి ఈ బటన్ రెడ్డి నీ సాగనంపడానికి సంసిద్ధం గా ఉన్నారు అన్నారు సొంగా రోషన్ కుమార్.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తా- టీడీపీ సొంగా రోషన్






Total views : 196921