ఏలూరు జిల్లా, చింతలపూడి
మీ కుటుంబంలో ఒకడిగా ఉంటా | Songa Roshan Kumar
ఏ పనైనా మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తానని, చింతలపూడి(Chinthalapudi) నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉంచడమే తన ఎజెండా అని నాయకుడు అంటే సేవకుడు అనే విధంగా మీ కుటుంబంలో ఒకడిగా ఉంటానని , చింతలపూడి నియోజక వర్గం లో ఉన్న ప్రతీ సమస్య తనకు తెలుసని , ప్రతీ సమస్యకు నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకుంటూ మన అందరం కలిసి నియోజక వర్గం ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్దాము అని పిలుపు నిచ్చారు చింతలపూడి నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి సొంగా రోషన్. మూడు పార్టీల నేతలతో కలిసి జంగారెడ్డిగూడెం లో ప్రచారం లో పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
జగన్ మోహన్ రెడ్డి మాయ మాటలు విని మరొక్కసారి మోసపోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధం గా లేరు అని , ఓటు అనే బటన్ నొక్కి ఈ బటన్ రెడ్డి నీ సాగనంపడానికి సంసిద్ధం గా ఉన్నారు అన్నారు సొంగా రోషన్ కుమార్.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి…
- పాకిస్తాన్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.పాకిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్ను జిల్లాలో ఉన్న మిర్యాన్ పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా..డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది…
- విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.విశాఖపట్నంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పెను ప్రమాదం తప్పింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడగా… ఏడుగురు మత్స్యకారులు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, బోటు, వల పూర్తిగా…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తా- టీడీపీ సొంగా రోషన్




Total views : 212329