మార్కాపురం లో అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు చేస్తున్న 9 వ రోజు సమ్మెలో అంగన్వాడి కార్యకర్తలకు వారి పిల్లలు సమ్మెలో పాల్గొని తల్లులకు సంఘీభావ తెలిపారు. తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం పట్టణంలో అంగన్వాడి కార్యకర్తలు, అయాలు జోలే పట్టి అన్నీ బజార్లలో భిక్షాటన చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ ఆవేదన అర్థం చేసుకోవాలని కోరారు.
Tag:





Total views : 78968