అనకాపల్లి.. నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో ఘోర విషాదం. సెప్టిక్ ట్యాంక్ గొయ్య తవ్వుతుండగా ప్రమాదవశాత్తు ఇసుక మేటల్లో రంగాల జగదీష్ (28) ఇరుక్కుపోయాడు. గ్రామస్తులు జేసీబీ సహయంతో ఇసుక మేటలు తవ్వున్నారు. రెండు గంటలగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలాని చేరుకున్నారు. జగదీష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Tag:




Total views : 78514