కరీంనగర్ జిల్లా(Karimnagar District):
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమా గ్రూప్ ఆఫ్ కంపెనీలో పోలీసులు(Police) తనిఖీలు చేశారు. భారీగా డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకొని దాడులు జరిపారు. ఈ సోదాల్లో ఎలాంటి పత్రాలు లేని 6 కోట్ల 65 లక్షల నగదును పోలీసులు(Police) సీజ్ చేశారు. అయితే, ఈ డబ్బు ఎవరిది అనే దానిపై ఆరా తీస్తున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో డబ్బును స్వాధీనం చేసుకున్నామని కరీంనగర్ ఏసీపీ నరేందర్(ACP Narender) తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదును కోర్టులో డిపాజిట్ చేస్తామని ఎసిపి వెల్లడించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: మోడీ నాయకత్వంలో దేశంలో దుర్మార్గపు పాలన…
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అస్వస్థత.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో జరుగుతున్న కీలక …
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చుక్కెదురు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు తెలంగాణ హైకోర్టులో తక్షణ ఊరట లభించలేదు. ప్రభుత్వ భూమి …
అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.
అల్లూరి జిల్లాలో విష జ్వరాల విజృంభణ దారుణం సృష్టిస్తోంది. దారకొండ, సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి



Total views : 92539