Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana ప్రతిమ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో పోలీసులు తనిఖీలు..!

ప్రతిమ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో పోలీసులు తనిఖీలు..!

by Satya
Police checks in Pratima group of companies

కరీంనగర్ జిల్లా(Karimnagar District):

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమా గ్రూప్ ఆఫ్ కంపెనీలో పోలీసులు(Police) తనిఖీలు చేశారు. భారీగా డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకొని దాడులు జరిపారు. ఈ సోదాల్లో ఎలాంటి పత్రాలు లేని 6 కోట్ల 65 లక్షల నగదును పోలీసులు(Police) సీజ్ చేశారు. అయితే, ఈ డబ్బు ఎవరిది అనే దానిపై ఆరా తీస్తున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో డబ్బును స్వాధీనం చేసుకున్నామని కరీంనగర్ ఏసీపీ నరేందర్(ACP Narender) తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదును కోర్టులో డిపాజిట్ చేస్తామని ఎసిపి వెల్లడించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: మోడీ నాయకత్వంలో దేశంలో దుర్మార్గపు పాలన…


కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో …
త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం …
పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.
కడప జిల్లా పులివెందులలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023169
Total views : 141285

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.