Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home National దేశ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ..!

దేశ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ..!

by Satya
Modi

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్(Lok Sabha Election Schedule):

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ కాసేపట్లో విడుదల కానున్న నేపథ్యంలో ప్రధాని మోడీ (Prime Minister Modi)దేశ ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. తమ పదేళ్ల పాలనలో బీజేపీ సర్కార్(BJP Govt) సాధించిన విజయాలు, తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలను లేఖలో ప్రస్తావించారు. మరోసారి కలిసి పనిచేస్తామనే విశ్వాసం తనకుందంటూ రాబోయే ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రియమైన నా కుటుంబ సభ్యులారా.. అంటూ లేఖను ప్రారంభించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మన భాగస్వామ్యం దశాబ్దకాలం పూర్తి చేసుకునే దశలో ఉందని… 140 కోట్ల మంది భారతీయుల నమ్మకం, మద్దతు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. గత 10 ఏళ్లలో ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు మా ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళల జీవన నాణ్యతను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందన్నారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా పక్కా గృహాలు, అందరికీ విద్యుత్, నీరు, ఎల్పీజీతోపాటు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్యం అందించామని మోదీ లేఖలో పేర్కొన్నారు.

ఇది చదవండి: మమతా బెనర్జీ తలకు గాయం.. ఆస్పత్రిలో చికిత్స!


లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే …
బీజేపీలో చేరిన 24 గంటల్లో ఫాలోవర్ల తగ్గుదల..
ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన రాఘవ్ చడ్డాకు ఊహించని షాక్ తగిలింది. …
పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ..
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పోలీసుల అనుమతి నిరాకరణతో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

008619
Total views : 56963

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.