ఏలూరు(Eluru District):
ఏలూరు జిల్లా నూజివీడు(Nujividu)లో ముగ్గురు విద్యార్థినుల మిస్సింగ్ ఘటన కలకలం సృష్టిస్తోంది. ఆగిరిపల్లి(Agiripalli)లో తొమ్మిదో తరగతి చదువుతున్నముగ్గురు విద్యార్థినులు. ఉదయం స్కూల్ కి వెళ్ళి ఇంటికి తీరిగి రాలేదు. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తూ.. బాలికల తల్లిదండ్రులు ఆగిరిపల్లి పోలీస్(Agiripalli Police) స్టేషన్లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసి పోలీసులు.. విద్యార్ధినిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: మైనర్ బాలికపై ఇద్దరు కామాంధుల అఘాయిత్యం..
జూబ్లీహిల్స్ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్రంజన్రే భార్య హత్య, దోపిడీ కేసులో సంచలన …
తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం..
తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం జరిగింది. రైల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు..2 బోగీలకు వ్యాపించాయి. అప్రమత్తమైన …
నీట్ పేపర్ లీక్ కేసులో బిగ్ అప్డేట్..
నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో కీలక …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి




Total views : 80144