అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitaramaraju District) డుంబ్రిగూడ మండలం బొడ్లమామిడి కొల్లాపుట్ పంచాయతీ కి చెందిన పొట్టంగి మధు వైఫ్ ఆఫ్ సన్యాసమ్మ నిండు గర్భిణీ పురిటి రావడంతో హాస్పిటల్ కి తీసుకు వెళ్లడానికి 108 అంబులెన్స్ కి ఫోన్ చేయగా మీ ఊరి వరకు రోడ్డు బాగోలేదు రోడ్డు బాగున్నంతవరకే మేము రాగలమని సిబ్బంది చెప్పడంతో రెండు కిలోమీటర్ల వరకు డోలిమోత తో మోసుకొని రావడం జరిగింది. మరమ్మత్తులో ఉన్న రోడ్డు బాగు చేయకపోవడం వల్లే ఈ సంఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు భావిస్తున్నారు. కావున ఇప్పటికైనా ఐటీడీఏ పీవో వి. అభిషేక్ స్పందించి రోడ్డు పనులు ముమ్మరం చేసి మా సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…





Total views : 194863