డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. అమలాపురం రూరల్ మండలం సమనస బి సి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వలన అస్వస్థత గురైన విద్యార్థులు. మధ్యహన భోజనం తిన్న అనంతరం కడుపునొప్పి తో బాధపడితున్న విద్యార్థులు. పి హెచ్ సి లో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం అమలాపురం ఏరియా ఆసుపత్రి కి తరలింపు. ఆందోళన లో విద్యార్థుల తల్లిదండ్రులు…
Tag:





Total views : 78439