ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మలకు తరలివచ్చే భక్తులు అమ్మవార్లకు మొక్కుల చెల్లింపులో హలాల్(Halal) చేయొద్దని, ఆదివాసి సంప్రదాయాలను కాపాడాలని ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ కోరారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఆదివాసి సంప్రదాయాలను గౌరవిస్తూ సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుని తల్లుల సేవలో తరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా హలాల్ చేసేందుకు ప్రయత్నించేవారు జాతరకు రావద్దని పేర్కొన్నారు. ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలను తప్పకుండా గౌరవించాలని కోరారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార …
జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …






Total views : 91175