అన్నమయ్య జిల్లా, రాయచోటి పిడి హౌసింగ్ కార్యాలయంలో వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ పై దాడికి ప్రయత్నించిన మరో వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీ హరి. అవమానంతో పెట్రోల్ తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రమేష్ నాయక్…తన భార్యతో కలిసి హౌసింగ్ కార్యాలయంలోనే ధర్నాకు దిగిన రమేష్ నాయక్… రాయచోటి జగనన్న కాలనీలో వర్క్ ఇన్స్పెక్టర్ లుగా పని చేస్తున్న రమేష్ నాయక్, హరి ప్రసాద్. నాకు నా కుటుంబ సభ్యులకు ఏమి జరిగిన వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీ హరి, పీలేరు డి ఈ గోపాల్ నాయక్, రాయచోటి డి ఈ చంద్రశేఖర్, హౌసింగ్ పిడి సాంబ శివయ్య లదే బాధ్యత. ఎస్పీ కి పిర్యాదు చేయనున్న రమేష్ నాయక్ కుటుంబ సభ్యులు. మీడియా వస్తున్న విషయాన్ని తెలుసుకొని అదృశ్యమైన ఉన్నత అధికారులు…..
hari prasad
కుప్పం నియోజకవర్గ టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశం కుప్పం టీడీపీ పార్టీ కార్యాలయం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ mlc కంచెర్ల శ్రీకాంత్, జనసేన ముఖ్య నాయకుడు పసుపులేటి హరి ప్రసాద్ తో పాటు నియోజకవర్గం లోని టీడీపీ జనసేన ముఖ్యనాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం ని జగన్ సర్వనాశం చేసాడని, అక్రమాలకు రాష్ట్రాన్ని అడ్డాగా చెసారని రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా జగన్ ని గద్దె దించెందుకు పనిచేయాలని అన్నారు. జగన్ మూడు అంశాలను తన ఆయుధంగా పెట్టుకొన్నాడని దౌర్జన్యం, డబ్బు, దొంగ ఓట్లు లనే ఆయుదాలుగా మలుచుకున్నాడని రాబోయే ఎన్నికల్లో అన్నిటిని తిప్పికొట్టెందుకు సిద్ధంగా ఉండాలని ఉమ్మడిగా పిలుపు నిచ్చారు. టీడీపీ mlc కంచెర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబు దురదృష్టి ప్రతి ఒక్కరికి తెలుసనీ ముక్కుసూటిగా ఉన్న జనసేన అధినేత పవన్కళ్యాణ్ చంద్రబాబు తో కలిసి నడవడానికి ముందుకు రావడం రాష్ట్రానికి శుభసుచకమని అన్నారు. రాష్ట్రాన్ని రావణకష్టంగా మార్చిన జగన్ కి రాబోయే ఎన్నికల్లో టీడీపీ ,జనసేన కచ్చితంగా కోలుకోలేని దెబ్బకొట్టి తమ సత్తా చాటుతాం అని అన్నారు. ఇక మీదట ప్రతి సమావేశంలో కూడా కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని అని అన్నాను