చిత్తూరు జిల్లా కుప్పం.. వైసీపీ అల్లరి ముకల దాడిలో గాయపడ్డ ముస్లిం దంపతులను నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ఫోన్ లో పరమర్శించారు. పార్టీ అండగా ఉంటుంది భయపడవద్దు అని భరోసా కల్పంచారు. చంద్రబాబు నాయుడు నామినేషన్ లో పాల్గొన్నారని ముస్లిం దంపతులపై వైసీపీ అల్లరిమూకలు దాడి చేయడాన్ని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ (MLC Kancharla Srikanth) ఖండించారు. వైసీపీ అల్లరి ముకల దాడిలో గాయపడ్డ సలీమ ను ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ ఆసుపత్రిలో పరమర్శించారు. వైసీపీ చేస్తున్న అరాచకాలను తొందరలోనే బుద్ధి చెప్తాము. గాయపడ్డ వారికి టీడీపీ అండగా ఉంటుందని, అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. మొన్న చంద్రబాబు నామినేషన్ కి స్వచ్చందంగా వేలమంది అభిమానులు రావడంతో వైసీపీ కి భయం పట్టుకుంది. ప్రజలను భయబ్రాంతులకు గురించేసేందుకు వైసీపీ ఇలాంటి చిల్లర రాజకీయలు చేస్తున్నారు. అన్నిటికి సిద్ధంగానే ఉన్నాము బెదిరిస్తే బయపడే ప్రసక్తే లేదు ఎదురుతిరిగే రోజులు వచ్చాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…





Total views : 194876