తిరుమలలో నూతన సంవత్సర వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీవారి ఆలయం, ఆలయ పరిసర ప్రాంతాలంతా విద్యుత్ దీపాలంకరణలతో దగదగా మెరిసిపోయాయి. 2023కు వీడ్కోలు పలుకుతూ 2024 కు స్వాగతం పలుకుతూ 12 గంటల సమయంలో భక్తులు ఆలయం ఎదురుగా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొట్టారు. గోవింద నామస్మములతో భక్తులు 2024 ను స్వాగతించారు. ఒకరికొకరు శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని తినిపించుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
Tag:






Total views : 77964