కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియా లో సంతోషి ఆయిల్ కంపెనీ లోకి లోడింగ్ కు వెళుతున్న మినీ వ్యాన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక వ్యక్తి సజీవదహనం అయ్యాడు. సామర్లకోట మండలం పవర గ్రామానికి చెందిన బాలరాజు (70)గా గుర్తించారు. డోర్ తెరుచుకోక పోవడం కారణంగా సజీవదహనం అయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకుని కాకినాడ డిఎస్పీ మురళీ కృష్ణా రెడ్డి, కాకినాడ రూరల్ MRO మొరార్జీ, సర్పవరం సిఐ ఆకుల మురళీ కృష్ణ విచారణ చేపట్టారు.
Read Also..






Total views : 78454