విజయవాడ స్వరాజ్ మైదానంలో అద్భుత కళాఖండం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో విజయవాడ ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుంది. రేపు విజయవాడ నడిబొడ్డు లో విశ్వ జ్ఞాని, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొరడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది. 2 వేల కోట్ల రూపాయల ఖరీదు చేసే 20 ఎకరాల స్థలంలో రూ.400 కోట్లతో అంబేద్కర్ విగ్రహాన్ని ఎంతో శ్రద్ధతో ఏర్పాటు చేశారు. దేశంలో 140 కోట్ల మందికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం కల్పించి.. మనిషిని మనిషిగా గౌరవించే సమాజ స్థాపన కోసం తన జీవితాన్ని మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ కొందరివాడు కాదు.. అందరివాడు అని ప్రపంచానికి చాటి చెప్పటమే తన లక్ష్యం అని జగన్ అన్నారు. అంబేద్కర్ విగ్రహం అంటే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ.. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.. స్టాట్యూ ఆఫ్ నాలెడ్జ్.. దట్ ఇస్ ది సింబల్ ఆఫ్ అంబేద్కర్ అన్నారు. భారత రాజ్యాంగం లో జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫెడర్నేటి అనే నాలుగు అంశాల పైన ఆధారపడి ఉంటుంది. అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా, బాధ్యతగా నిర్మించారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2014లో అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి మాట తప్పారని విమర్శించారు.
vijayawada district news
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ ఈరోజు హుండీ లెక్కింపు (21-11-2023): 20 రోజులకు నగదు: రూ.3,34,32,887/- లు, కానుకల రూపములో బంగారం: 935 గ్రాములు, వెండి: 7 కేజీల 328 గ్రాములు భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు. ఈరోజు హుండీ లెక్కింపు నకు ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ కె.ఎస్ రామారావు గారు, దేవాదాయ శాఖ అధికారులు, SPF మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది హుండీ లెక్కింపును పర్యవేక్షించారు. online నందు e – హుండీ ద్వారా రూ. 89,817/-లు విరాళముగా భక్తులు చెల్లించుకొన్నారు
ఫారెస్ట్ అధికారి ఇంటిలో ఏసీబీ సిఐయు అధికారులు సోదాలు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని 14400 ఫిర్యాదులు. విజయవాడకు చెందిన అధికారులు ఏకకాలంలో ఏడు బృందాలుగా ఏర్పడి ఒకే సమయంలో దాడులు. మాధవరావు భార్య పేరు మీద ఉన్న చెర్లోపల్లి గ్రామంలో 245.4 చదరపు అడుగుల జి ప్లస్ టు హౌస్ బిల్డింగ్.. మాధవరావు పేరు మీద ఉన్న తిరుపతి అవిలాల గ్రామంలో 305 చదరపు గజాల జి ప్లస్ ఫోర్ భవనం.. పుంగనూరు లోని వలపల వారి పల్లి గ్రామం వద్ద ఉన్న 242 చదరపు గజాల జి ప్లస్ వన్ భవనం. రామసముద్రం మండలం ఏటవాకిలి గ్రామం,పుంగునూరు మండలం మిలిమి దొడ్డి మాగంధపల్లె, రాగనపల్లి గ్రామాల్లో 14 ఎకరాల09 సెంట్ల వ్యవసాయ భూమి. తొండవాడ-1 పాత కాలువ -2 మెండగుంట -1 నిందిత అధికారి, అతడి భార్య పేరిట నాలుగు ఓపెన్ ప్లాంట్లు. స్థిరాస్తులు గుర్తింపు.. మారుతి కారు. (7 లక్షలు) రెండు ద్విచక్ర వాహనాలు.( 1 లక్ష) నగదు. 1,64,900/- బంగారం.1062 గ్రాములు.వెండి వస్తువులు.1.5 kg విలువైన గృహోపకరణాలు.20,51,000/- బ్యాంకు బ్యాలెన్స్ .4,00,000/-
చరాస్తులు గుర్తింపు… ఫిక్స్డ్ డిపాజిట్లు.8,00,000/- స్వాధీనం ఫారెస్ట్ అధికారి ఇంటిలో ఏసీబీ సిఐయు అధికారులు సోదాలు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని 14400 ఫిర్యాదులు. విజయవాడకు చెందిన అధికారులు ఏకకాలంలో ఏడు బృందాలుగా ఏర్పడి ఒకే సమయంలో దాడులు. మాధవరావు భార్య పేరు మీద ఉన్న చెర్లోపల్లి గ్రామంలో 245.4 చదరపు అడుగుల జి ప్లస్ టు హౌస్ బిల్డింగ్.. మాధవరావు పేరు మీద ఉన్న తిరుపతి అవిలాల గ్రామంలో 305 చదరపు గజాల జి ప్లస్ ఫోర్ భవనం..పుంగనూరు లోని వలపల వారి పల్లి గ్రామం వద్ద ఉన్న 242 చదరపు గజాల జి ప్లస్ వన్ భవనం. రామసముద్రం మండలం ఏటవాకిలి గ్రామం,పుంగునూరు మండలం మిలిమి దొడ్డి మాగంధపల్లె, రాగనపల్లి గ్రామాల్లో 14 ఎకరాల09 సెంట్ల వ్యవసాయ భూమి. తొండవాడ-1పాత కాలువ -2 మెండగుంట -1 నిందిత అధికారి, అతడి భార్య పేరిట నాలుగు ఓపెన్ ప్లాంట్లు. స్థిరాస్తులు గుర్తింపు.. మారుతి కారు. (7 లక్షలు) రెండు ద్విచక్ర వాహనాలు.( 1 లక్ష) నగదు. 1,64,900/- బంగారం.1062 గ్రాములు.వెండి వస్తువులు.1.5 kg విలువైన గృహోపకరణాలు.20,51,000/- బ్యాంకు బ్యాలెన్స్ .4,00,000/- చరాస్తులు గుర్తింపు… ఫిక్స్డ్ డిపాజిట్లు.8,00,000/- స్వాధీనం





Total views : 80473